సింగపూర్ కు పవన్ కళ్యాణ్…!
వేదన్యూస్ -అరకు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన తన తనయుడు మార్క్ శంకర్ దగ్గరకు ఈరోజు రాత్రి తొమ్మిదిన్నరకు ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్నయ్య మెగాస్టార్…
వేదన్యూస్ -అరకు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన తన తనయుడు మార్క్ శంకర్ దగ్గరకు ఈరోజు రాత్రి తొమ్మిదిన్నరకు ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్నయ్య మెగాస్టార్…
వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : జనయేత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడ లోని తన కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంతో మంది రక్తదాతలు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ప్రతి…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో గ్రామాల్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆయా రేషన్ డీలర్లు షాకుల షాకులు ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హాట్టహసంగా రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి నాంది పలికిన…
వేదన్యూస్ – సింగపూర్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడైన మార్క్ శంకర్ సింగ పూర్ లోని తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకున్నాడు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో మార్క్…
వేదన్యూస్ – ముంబై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా కౌంటరిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి లోని నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకోవడానికి యూనివర్సిటీ విద్యార్థులు చేసిన…
వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. ఇప్పటివరకూ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారానే తన అభిమానులకు ఈ ముద్దుగుమ్మ అందుబాటులో ఉంది.…
వేదన్యూస్ – ప్రజాభవన్ తెలంగాణ డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. అక్రమ కేసులు పెట్టి సంగారెడ్డి జైలుకి…
వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా టిఎన్జిఎస్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఐఏఎస్ ను కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ లో సోమవారం కలిసి.. పంచాయతీ కార్యదర్శుల బదిలీల…
వేదన్యూస్ – వాంఖేడ్ స్టేడియం వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసం సృష్టించింది. ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (67), పాటీదార్ (64)పరుగులతో రాణించారు. దీంతో ముంబై ముందు 221పరుగుల భారీ లక్ష్యాన్ని…
వేద న్యూస్, వరంగల్: ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా,ఉద్యోగుల సమస్యలు తన స్వంత సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించుటకు కృషి చేసే హనుమకొండ జిల్లా TNGO’S యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ కు హనుమకొండ పంచాయతీ కార్యదర్శుల తరుపున పంచాయతీ కార్యదర్శులఫోరం జిల్లా…