Tag: Congress

ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అడ్డుకోవాలని ఊరుకునేది లేదు

– కేయూ విద్యా సంఘాల ఐక్యకాచరణ కమిటీ వేద న్యూస్, హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను స్వాగతిస్తున్నామని కాకతీయ యూనివర్సిటీ వీ.సి వైస్ చాన్సర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా…

అర్హులందరికీ ‘ఆసరా’ పింఛన్లు ఇవ్వాలి

వేద న్యూస్,శాయంపేట: తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ శాయంపేట మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందచేశారు. అనంతరం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణలో 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి అర్హులైన వారందరికీ జియో…

కార్మిక చట్టాల పరిరక్షణకై పోరాడుదాం.

వేద న్యూస్, మఠంపల్లి : కార్మిక చట్టలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. మఠంపల్లి మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మిక వెల్ఫేర్ బోర్డ్…

వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సత్యం వికలాంగురాలికి రూ.50 వేల సాయం వేద న్యూస్, చొప్పదండి/గంగాధర: రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. వికలాంగులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి ప్రభుత్వం…

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

వేద న్యూస్, కాజీపేట : నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగవంత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను 47వ డివిజన్ బాపూజీ నగర్ చౌరస్తాలో 47 డివిజన్ అధ్యక్షులు షేక్ అస్గర్ ఆధ్వర్యంలో…

కార్మిక సంఘాల సమ్మెకు ఐఎన్టియుసి సంఘీభావం

వేద న్యూస్,శాయంపేట: దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి…

YSR “పీపుల్స్ లీడర్”: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు…

రైతు సంక్షేమమే సీఎం సంకల్పం: పటేల్ రమేశ్ రెడ్డి

వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి : కాలేశ్వరం ప్రాజెక్టు కులేశ్వరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదేళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల…

గొర్రెలు@గాంధీభవన్‌..!”చేతి”లో గొర్రెలకు చోటేది?

యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్న నిరసన సోషల్ మీడియాలో వీడియో వైరల్ భవన్‌లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ వర్గాల ఆరా వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : అధికార హస్తం…

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…