Month: April 2024

ఇందిరా నగర్ బస్ స్టాప్ కూడలిలో అంబలి పంపిణీ షురూ

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ బస్ స్టాప్ వద్ద అమ్మవారి ఆశీస్సులతో అర్చకుడు దేవర వినోద్.. రహదారి పైన వెళ్లే ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో అంబలి ఏర్పాటు చేశారు. ఈ అంబలి…

బండికి బీసీల అండ

కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీ సాధిస్తాం బీజీపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ వేద న్యూస్, జమ్మికుంట: ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించినప్పటికీ,…

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడగల పార్టీ టీజేఎస్

ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరాం వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ జన సమితి పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో అమరవీరుల స్థూపానికి జన సమితి పార్టీ లీడర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజేఎస్…

జమ్మికుంట బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆకారపు రమేష్

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలోని అతి పెద్ద వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న జమ్మికుంట బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆకారపు రమేష్ ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా కట్టుకోజుల మహేందర్ కార్యవర్గ సభ్యులు ఆదివారం వినాయక గార్డెన్ లో జిల్లా బులియన్ అధ్యక్షుడు వంగల…

టీసీఏ ఆధ్వర్యంలో టొరంటోలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

వేద న్యూస్, డెస్క్: తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 1,500…

శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన ప్రవేశ అర్హత పరీక్షకు విశేష స్పందన

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట కేశవపురంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో నూతన ప్రవేశాల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో ఒకే రోజు 514 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా హాజరైన విద్యార్థుల…

సీఎం రేవంత్ సభ కు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలి 

జమ్మికుంట మహిళా కాంగ్రెస్ నేతల పిలుపు ప్రణవ్ నాయకత్వంలో హుజురాబాద్ నుంచి లక్ష మెజారిటీ కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ రావు గెలుపుపై కాంగ్రెస్ లీడర్ల ధీమా వేద న్యూస్, జమ్మికుంట: ఈ నెల 30 న జమ్మికుంట డిగ్రీ కాలేజీ…

పోలింగ్ శాతం పెంచడానికి  కృషి చేయాలి : స్వీప్ నోడల్ అధికారిని భాగ్యలక్ష్మి

వేద న్యూస్, వరంగల్: మెప్మా సిబ్బంది పోలింగ్ శాతం పెంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధి…

రెండు రోజులు నీటి సరఫరా బంద్

వేద న్యూస్, వరంగల్ : ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ వారు నిర్వహణ పనులు చేస్తున్న కారణం గా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధి లో ఏప్రిల్ 29 (సోమవారం) నుండి ఏప్రిల్…

సాటి మనిషికి సహాయం చేయడమే భగవంతుని సేవ

సత్యసాయి సేవాసమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ వేద న్యూస్, మరిపెడ : సాటి మనిషికి సహాయం చేయడమే భగవంతునికి అన్నింటికన్నా ఇష్టమైన సేవ అని, సహాయం కావలసిన వారిని గుర్తించి సహకరించాలని సత్యసాయిసేవాసమితి కురవి మండలకన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్…