శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్ముడ్ రిజర్వ్ పాత్ర కీలకం

= జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతో పాటు ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే…

సెస్ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల ధర్నా

= పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ (సెస్) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలోని సెస్…

విద్యార్థిని చితకబాదిన టీచర్

= కోరుట్ల పట్టణంలోని ఓ పాఠశాలలో ఘటన = తల్లిదండ్రుల ఆగ్రహం వేద న్యూస్, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోరుట్లలోని గౌతమ్ స్కూల్‌లో ఐదో తరగతి…

చెత్త రహిత మంథనిగా తీర్చిదిద్దుతాం

= మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ వేద న్యూస్, మంథని: మంథని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన…

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నరసయ్య

వేద న్యూస్, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా…

స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహానాయిక సావిత్రిబాయి పూలే

= పాస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డా. సంగని మల్లేశ్వర్ వేద న్యూస్, కేయూ క్యాంపస్: స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన మహానాయిక, గొప్ప రచయిత్రి సావిత్రిబాయి ఫూలే అని ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) రాష్ట్ర వ్యవస్థాపక…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన గుండేటి విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన…

ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

= పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య వేద న్యూస్, బోయినిపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య కోరారు. రేపు ఉదయం 9 గంటలకు విలాసాగర్ ప్రాథమిక…

ఇందిరమ్మ ఇల్లు కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి

= సీపీఐ జిల్లా నాయకులు డిమాండ్ వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని బోయవాడ 58వ డివిజన్‌కు చెందిన నిరుపేద మహిళ లైన్ మంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి ప్రహరీ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు…

మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేయాలి

= సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత = మడికొండ చౌరస్తా నుంచి అవగాహన ర్యాలీ వేద న్యూస్, మడికొండ: మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. తెలంగాణ…