గ్యాస్ సరఫరా విషయంలో అపోహలు వద్దు
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేద న్యూస్, పాపన్నపేట : అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు కావలసినంత గ్యాస్…
భీమేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.2.16 కోట్ల
వేద న్యూస్, వేములవాడ: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని గురువారం అధికారులు వెల్లడించారు. గత 33 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో…
ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు శ్రీరాం రాజేష్
వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 35వ డివిజన్లో అనారోగ్యంతో మృతి చెందిన గౌసియా కుటుంబాన్ని కొండా దంపతుల ఆదేశానుసారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలను ఆర్థిక సాయం చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు శ్రీరామ్…
తెలంగాణ డిజిటల్ కేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేణుగోపాల్
వేద న్యూస్, వరంగల్ టౌన్: తెలంగాణ డిజిటల్ మీడియా కేబుల్ న్యూస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఏ1 టీవీ మీడియా ఛానల్ కమటం వేణుగోపాల్ ని రాష్ట్ర కమిటీ అధికారకంగా…
బీరు బాటిల్లో చెత్త,పాకురు..!? లైవ్ వీడియో
వేద న్యూస్, కరీమాబాద్: చల్లగా బీరు వేసి చిల్ అవుదాం అనుకున్న ఓ యువకుడికి షాక్ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఓ వైన్ షాప్ లో ఓ యువకుడు బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు.…
వేములవాడ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ లేక గర్భిణుల అవస్థలు
వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి: వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మహిళా వైద్యు రాలు లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుద్రంగికి చెందిన గౌతమి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకురాగా.. డాక్టర్ అందుబాటులో…
ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండాలి
= ప్రధానోపాధ్యాయురాలు రజిత = పాఠశాలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం వేద న్యూస్, చందుర్తి: చందుర్తి మండలంలోని అసిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎన్. రజిత తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రోల్ ప్లే నిర్వహించి…
పాఠశాలకు నీటి శుద్ధి యంత్రం వితరణ
వేద న్యూస్, రామడుగు: మండలంలోని కొక్కెరకుంట గ్రామానికి చెందిన ఎన్నారైలు తౌట్ అజిత్ రెడ్డి, పబ్బతి శ్యామ్ కుమార్ రెడ్డి సహకారంతో యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్ కుమార్ చొరవతో రూ.25 వేల వ్యయంతో కొనుగోలు చేసిన నీటి శుద్ధి…
అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతం
వేద న్యూస్, చొప్పదండి: మండలంలోని వెదురుగట్ట గ్రామం రామలింగంపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవల కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మరియు చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ఈ కార్యక్రమం…
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ
వేద న్యూస్, చందుర్తి: చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన మంజెల లస్మయ్య పూరి గుడిసె అగ్నిప్రమాదంలో దగ్ధమై కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హరిహర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయం అందించారు. గురువారం ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి…