తెలుగు నూతన పరాభవ నామ సంవత్సరం సందర్భంగా పంచాంగ శ్రవణం
వేద న్యూస్,బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం, విలాసాగర్, గ్రామంలో తెలుగు నూతన పరాభవ నామ సంవత్సరం, సందర్భంగా విలాసాగర్ లోని విశ్వబ్రాహ్మణ సంఘం, ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఏనుగుల…
ఉగాది పర్వదినం సందర్భంగా తడగొండ గ్రామంలో ప్రత్యేక పూజలు
వేద న్యూస్,బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం, పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేష్, మరియు పాలకవర్గం గ్రామం సుభిక్షంగా, ఉండాలని…
పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మాజీ సర్పంచ్ అక్కెనపెల్లి జ్యోతి కరుణాకర్
వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్థంభంపల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరిత సేనలో పాల్గొని స్తంభంపల్లి గ్రామంలోని వాటర్ ప్లాంట్, పక్కన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలతో కలిసి వేప మొక్కలు,నాటిన మాజీ సర్పంచ్…
జ్యూట్ బ్యాగ్స్ అందజేత
వేద న్యూస్, రామడుగు: రామడుగు మండలంలోని వెదిర వెంకటగిరి గ్రామంలో తయారు చేస్తున్న కొత్తపల్లి మాధవి, వడ్లూరి రాణి తయారు చేస్తున్న సందర్భంగా జ్యూట్ బ్యాగ్ ను కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి కి వెంకటగిరి…
నవోదయలో సీట్ సాధించిన విద్యార్థినికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సన్మానం
వేద న్యూస్, చొప్పదండి: డిసెంబర్ నెలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో పూరెళ్ల సహస్ర ఆరవ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించింది. ఈ సందర్బంగా విద్యార్థినిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం…
చందుర్తి మండల విద్యార్థిని ఆత్మహత్య..!?
వేద న్యూస్, చందుర్తి: చందుర్తి మండలంలోని దేవుని తండా గ్రామానికి చెందిన నందిని అనే అమ్మాయి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ హైదరాబాద్లో చదువుతుంది.వివరాల్లోకి వెళ్తే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నందిని…
అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం
వేద న్యూస్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి భక్తులు భక్తిశ్రద్దలతో భారీ ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఎస్సై జి…
జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పత్తి రాము నియామకం
వేద న్యూస్, రుద్రూర్: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా రుద్రూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పత్తి రాము నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు…
సాదా బైనామా భూసమస్యలను పరిష్కరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని…
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అన్ని శుభాలే
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : శ్రీ పరాభవ నామ సంవత్సరము లో అన్ని శుభాలే జరుగుతాయని ఆమనగల్లు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ తెలిపారు.గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ…