ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

వేద న్యూస్, పరకాల : పరకాల మండలం పోచారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మంగళ వారం గ్రామానికి చెందిన గోవిందు కుమారస్వామి రూ. 10 వేల విలువ చేసే నోటు…

చెక్ డ్యాంలో గుర్తుతేలియని వృద్దురాలి మృతదేహం లభ్యం

వేద న్యూస్, పాపన్నపేట : సుమారు (55) సం రాల వయసు గల ఓ వృద్దురాలి మృతదేహం ఏడుపాయల చెక్ డ్యాం లో లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం చెక్ డ్యాం లో ఓ వృద్దురాలి…

పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి..! రంగంలోకి దిగిన పోలీసులు

వేద న్యూస్, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడి..ధన్వాడ – గుమ్మల్లపల్లి గ్రామాల మధ్యలో ఘటన.. ఓడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ పై కత్తులతో దాడి..గణేష్ కేకలు…

భక్తుల నమ్మకానికి తూట్లు..! సుప్రభాత సేవ ఇప్పిస్తామంటు రూ.6 వేలు వసూలు…!?

వేద న్యూస్, డెస్క్ : టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలతో శ్రీవారి సుప్రభాత సేవ ఇప్పిస్తామంటు దాదాపు 60 మంది భక్తుల నుంచి రూ.6 వేలు చొప్పున వసూలు చేసిన దళారీ నిమ్మల శ్రీనివాసులు..! దళారిని నమ్మి తిరుమలకు వచ్చిన భక్తులు..…

బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. (వీడియో)

వేద న్యూస్, డెస్క్ : బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. సరస్వతీ అమ్మవారి ఆలయం పై అంతస్తులోని మహంకాళి ఆలయంలో వెండి కిరీటం, హుండీ అపహరించారు. ఆలయ గేటు పగలగొట్టి వెండి కిరీటం, హుండీని దుండగులు చోరీ చేశారు. పూజారులు…

పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత కవితకు లేదు : వరంగల్ తూర్పు జనసేన పీఓసీ సభ్యులు గడ్డం రాకేష్

వేద న్యూస్, హన్మకొండ : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేదని జనసేనపార్టీ వరంగల్ తూర్పు పిఓసి సభ్యులు గడ్డం రాకేష్ మండిపడ్డారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ హన్మకొండ పర్యటనలో…

రోడ్డు ప్రమాదంలో రోడ్డు రవాణా శాఖ అధికారి మృతి..!

వేద న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : రోడ్డు ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి. వెంకన్న ఆర్టీవో కార్యాలయం ముందు తనిఖీలు చేపడుతున్న క్రమంలో అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో…

చైన్ స్నాచింగ్ ఘటన కలకలం…! (వీడియో)

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్‌బీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి అపహరించి పరారయ్యారు.…

వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష 

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లాలోని సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్–2026 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు మొత్తం…

TGMDC నిర్లక్ష్యం…!కనీస మౌలిక సదుపాయాలు లేవు : శ్రీనివాస్ నాయుడు 

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వరంగల్ జిల్లా సాండ్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయుడు ఆరోపించారు.…