డిసిగ్నేషన్ మార్చి జీతాలు తగ్గిస్తే ఊరుకునేది లేదు : ఎమ్మెల్సీ మల్లన్న 

డిసిగ్నేషన్ మార్చి జీతాలు తగ్గిస్తే ఊరుకునేది లేదు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతన కోతలపై తీన్మార్ మల్లన్న గళం! కౌన్సిల్‌లో సమస్యను ప్రస్తావిస్తా.. అవసరమైతే మీతో కలిసి పోరాడుతా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన తీన్మార్ మల్లన్న వేద న్యూస్,…

విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం వద్దు : గంటె ఉపేందర్ యాదవ్

వేద న్యూస్, చిల్పూర్ : విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చిల్పూర్ మండల ఏమార్వోకు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ…

ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌గా, కేబినెట్‌ మంత్రి హోదాతో గద్వాల విజయలక్ష్మి సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం…

అసెంబ్లీ ఘటనపై ఇల్లందులో బీఆర్‌ఎస్‌ నిరసన.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఇల్లందులో ఆ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు.ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే…

నీటి సంక్షోభానికి ‘ఎల్‌నినో.. కేసీఆరే’ కారణం: ఉత్తమ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న నీటి సమస్యపై నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి లభ్యత తగ్గడానికి ఒకవైపు ఎల్‌నినో ప్రభావం కారణమైతే.. మరోవైపు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సాగునీటి విధానాల వైఫల్యాలు కూడా కారణమని ఆరోపించారు. అసెంబ్లీ…

సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లిలో గర్జించిన గులాబీ దండు

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ పాల్గొని ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నల్ల కండువాలు, నల్ల జెండాలతో…

కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు- మంత్రి ఉత్తమ్.

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి రంగం, గత ప్రభుత్వ పాలనపై తీ వ్ర విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు…

మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్లతో కొత్త బడ్జెట్.

మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని…

పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్ల చొక్కాలు, టీషర్టులపై నిరసన నినాదాలతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నరు. అసెంబ్లీ ప్రాంగణంలో…

మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం..?

సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు ఇటీవల మంత్రి పదవి నుంచి తప్పించబడిన కాంగ్రెస్ నేత, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి పదవి నుంచి…