Month: June 2024

ఉద్యమమే ఊపిరిగా..విద్యార్థి దశ నుంచి శ్యామ్ పోరుబాట

లాఠీచార్జ్‌లు, కేసులు లెక్కలు చేయని ఉద్యమకారుడు కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమానికి ఊతంగా.. మలిదశ ఉద్యమకారుడిగా డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కీలక పాత్ర ‘కాలేజీ టు విలేజి’ ద్వారా గ్రామగ్రామాన ‘తెలంగాణ వాదం’ ప్రచారం ఆ‘నాటి’ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా సెల్…

ప్రైవేటు ఆసుపత్రిపై ‘మమత ‘ అనురాగాలు!?

ఫిర్యాదు చేసి 2 నెలలు దాటినా పట్టించుకోని డీఎంహెచ్ వో!? ప్రైవేట్ ఆస్పత్రి పై ఆఫీసర్ల ఉదాసీన వైఖరి? చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న వైనం! ప్రైవేట్ ఆస్పత్రులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వత్తాసు? వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి…

కొత్త చట్టాలపై అవగాహన అవసరం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు.వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్…

బాలుడిపై వీధి కుక్క దాడి.. తీవ్ర గాయాలు..

వేద న్యూస్, డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మ నగర్ గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తూ కనిపించిన వ్యక్తులపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆ గ్రామానికి చెందిన పిట్టల స్వరూప సంపత్…

వివాహితను బండ రాళ్లతో కొట్టి చంపిన దుండగులు..!

వేద న్యూస్, కాజీపేట : కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారిపేట శివారులో గల సాయినాథ్ ఎస్టేట్స్ (వెంచర్) లో దారుణం చోటు చేసుకుంది. మడికొండ సీఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట పట్టణం దర్గాతండాకు చెందిన…

ప్రపంచ పర్యావరణ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం

అమృత్ సరోవర్ స్కీమ్‌కు ఈరయ్య చెరువు ఎంపిక వేద న్యూస్, హన్మకొండ: దామెర మండలకేంద్రంలోని ఈరయ్య చెరువు అమృత్ సరోవర్ పథకంలో భాగంగా ఎంపిక అయినందున చెరువు కట్ట వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి…

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు : సీపీ   

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఎవరైనా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రింద కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. నాల్గవ తేదీన ఎనమాముల…

శ్రీ రఘు పబ్లిక్ స్కూల్ విద్యార్థుల అ’పూర్వ ‘సమ్మేళనం

వేద న్యూస్, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని న్యూ శ్రీ రఘు పబ్లిక్ స్కూల్ కు చెందిన 2003-04 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మహేశ్వరం లోని గ్రీన్ రిసార్ట్స్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు,…

ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా గుండేటి సుధాకర్

వేద న్యూస్, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులను నిర్వహిస్తున్న గుండేటి సుధాకర్ చేసిన ఉత్తమ సేవలకు గాను ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా..తెలంగాణ…

ఆరోగ్యవంతమైన మండలంగా తీర్చిదిద్దడమే మన కర్తవ్యం : డాక్టర్ పోరండ్ల నాగరాణి

వేద న్యూస్, మొగుళ్ళపల్లి : మండలాన్ని ఆరోగ్యవంతమైనదిగా తీర్చిదిద్దడమే మనమందరం కర్తవ్యంగా భావించి ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలని మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం…