Tag: of

నాగార్జున సినిమాను గుర్తుచేస్తున్న తనికెళ్ల భరణి కొత్త చిత్రం… ఇంట్రెస్టింగ్‌గా డిటేయిల్స్!

టాలీవుడ్ లో రూపుదిద్దుకున్న సందేశాత్మక చిత్రం ‘నిర్ణయం’ (Nirnayam) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీనియర్ నటులు తనికెళ్ల భరణి (Tanikella Bharani), ‘బాహుబలి’ హరిశ్చంద్ర రాయల, రఘునాథ రెడ్డి, జనార్ధన్ రావు (జెన్నీ) కీలక పాత్రల్లో నటించారు. జెన్నీ మరియు…

శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ పునర్నిర్మాణం

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే లాలపల్లి మల్లికార్జున…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

విప్, ఎమ్మెల్యే రామచంద్రు నా యక్ వేద న్యూస్, మరిపెడ : ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదులుగా జర్నలిస్టులు నిరుస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ పట్టణంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యేను…

బీజేపీ బూత్ కమిటీల వెరిఫికేషన్ కంప్లీట్

వేద న్యూస్, ఎల్కతుర్తి: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో మండల పరిధిలోని వీరనారాయణ్ పూ ర్,…

మరిపెడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండల ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరిపెడ మండలకేంద్రంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గండి విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు,…

రక్తదానం ప్రాణదానంతో సమానం

వేద న్యూస్, హన్మకొండ : రక్తదానం ప్రాణదానంతో సమానం అని పుల్ల ప్రవీణ్ అన్నారు. శనివారం సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తికి రక్తం అవసరమని పెద్దమ్మ గడ్డకు చెందిన పుల్ల ప్రవీణ్ కుమార్ తెలుసుకొని వెంటనే స్పందించి రక్తదానం చేశారు.…

కాంగ్రెస్ పార్టీ ‘బ్యాంక్ అకౌంట్లు  ఫ్రీజ్’ చేయడం కుట్రే

బీజేపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ వేద న్యూస్, ఎల్కతుర్తి: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలకేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు…

డిజిటల్ వస్తుసేవల వినియోగంపై అవగాహన

వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్: వినియోగదారులు లేకుండా వ్యాపార రంగాల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే ఎల్లప్పుడూ నాణ్యతా ప్రమాణాలకు లోబడి, వారికి ఉత్తమ వస్తుసేవలను అందించాలని బిఐఎస్ పూర్వ అధ్యక్షులు ఎ.పి. శాస్త్రి అన్నారు. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం…

పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు.…

అధికారికంగా శ్రీపాదరావు జయంతి..జిల్లాకు దక్కిన గౌరవం

ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి జమ్మికుంట పట్టణంలో జయంతి వేడుకలు కేక్ కట్ చేసి..ఫ్రూట్స్ పంపిణీ చేసిన నాయకులు వేద న్యూస్, జమ్మికుంట: ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ నేత దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని…