Month: June 2025

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మినహాయించాలి: కుడుతాడి బాపురావు

జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్యకు వినతి వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్…

జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ వేద న్యూస్, కరీంనగర్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)…

అంకుషాపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూములను కాపాడాలి

తహశీల్దార్ కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్ వినతి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో గల సర్వేనెంబర్ 570లో ప్రభుత్వ భూములను కాపాడాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్…

ఏఐజీ హాస్పిటల్స్ ‘ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2.0’ కు డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రముఖ ఆస్పత్రుల నిర్వహణ సంస్థ ఏఐజీ హాస్పిటల్స్ ‘ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2.0’ ఇన్ అడ్వాన్స్ డిసీజ్ మేనేజ్‌మెంట్‌కు జమ్మికుంట ‘సంజీవని’ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ హాజరయ్యారు. ఈ నెల(జూన్)…

జమ్మికుంట ‘రిషిక’ ఆస్పత్రిలో తల్లి పిల్లల సేవలు ప్రారంభం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని రిషిక హాస్పిటల్ లో తల్లి పిల్లల సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మదర్, చైల్డ్‌కు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బి .రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా…

కుమారస్వామి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు.. ఆర్థిక సాయం అందజేత

వేద న్యూస్, జమ్మికుంట: గుండెపోటుతో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబానికి బాల్య మిత్రులు అండగా నిలిచారు. వివరాల్లోకెళితే..ఆబాది జమ్మికుంట కు చెందిన పులాల కుమారస్వామి గ్రామపంచాయతీ నుంచి నగర పంచాయతీ వరకు బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహించి.. అనంతరం…

కన్నడ భాషలో ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకం.. ఆవిష్కరించిన ప్రముఖులు

వేద న్యూస్, డెస్క్: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో శుక్రవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. దత్తాజి లక్ష్మణ్ నలవాడే, మావలా జవాన్ సంస్థ టీమ్ వారి ఆహ్వానం మేరకు విశిష్ఠ అతిథిగా ఛత్రపతి…

ప్లాస్టిక్‌ను అంతం చేద్దాం.. కాకతీయ జూ పార్కులో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ఔల్స్, అటవీ శాఖ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు వ్యక్తగతంగా అందరిలో మార్పు రావాలి: భద్రాద్రి, వరంగల్ సీ.సీ.యఫ్, డి. భీమా నాయక్ ఐ.యఫ్.ఎస్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ బాగ్స్ ను వాడడం నిషేడించుకోవాలి: వరంగల్, హన్మకొండ, జనగాం డి.ఎఫ్.ఓ.అనుజ్ అగర్వాల్,…

కిడ్నీ రోగాలపై అపోహలు, నిజాలు వివరించిన డాక్టర్ ఊడుగుల సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట: ‘నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ అన్నట్టుగా కొన్ని విషయాలు అసత్యాలు జనబాహుళ్యంలో ఉన్నాయి. అలా కిడ్నీ రోగాలపై సైతం లేనిపోని అపోహలు, అబద్ధాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ డిసీజెస్‌పై…

బొంతుపల్లిలో ‘బొడ్రాయి’ ఉత్సవాలకు పాడి ఉదయ్ నందన్‌రెడ్డి రూ.20 వేల విరాళం

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాలకు యప్‌టీవీ, టురిటో ఫౌండర్, సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళంగా రూ.20 వేలు…