లాలపల్లిలో ఘనంగా శోభాయాత్ర
వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో శ్రీరామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో గ్రామస్తులు, రామ భక్తులు ‘‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’’ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.…