చెన్నూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన
వేద న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ చెన్నూర్ నియోజక వర్గంలోని మందమర్రి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శంకుస్థాపన చేశారు. 500 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, 13 వేల గృహాలకు త్రాగు నీరు…