దిక్కుతోచని స్థితిలో గిరిజన రైతులు!
45 ఎకరాల్లో మొక్కజొన్న సాగు.. పట్టించుకోని ఆర్గనైజర్లు ప్రజావాణిలో తవసిబోడు రైతుల ఆవేదన ఎమ్మార్వోకు వినతి వేద న్యూస్ , కారేపల్లి : అమాయక గిరిజన రైతులను ఆశ చూపి, విత్తనాలు వేయించి, తీరా పంట చేతికొచ్చే సమయానికి ఆర్గనైజర్లు ముఖం…