ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటరు బాధ్యత
మాజీ సమాచార కమిషనర్ దిలీప్ రెడ్డి వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్: భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం ప్రజల నుంచి దూరమవుతున్నదని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉన్నదని మాజీ సమాచార కమిషనర్ దిలీప్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రభుత్వ సిటీ…