టీయూడబ్ల్యూజే నాయకుల పరామర్శ
వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండలకేంద్రానికి చెందిన జర్నలిస్ట్ శ్రీకుమార్ మాతృమూర్తి మూడ్ సీత(శాంతి) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మరిపెడ మండల టీయూడబ్ల్యూజే(ఐజేయూ)జిల్లా, మండల నాయకులు, స్థానిక జర్నలిస్ట్లతో కలిసి శ్రీకుమార్ ను వారి కుటుంబసభ్యులను శుక్రవారం…