జోరుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం
బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి వేద న్యూస్, రాజాపూర్: బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు.ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి జడ్చర్ల…