Month: December 2023

డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తం…

మంత్రులను కలిసిన భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్ఆర్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హైదరాబాద్ లో సచివాలయంలోని తమ తమ చాంబర్లలో పలువురు మంత్రులను గురువారం భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(జీఎస్ఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి…

మంత్రిగా సీతక్క బాధ్యతల స్వీకరణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. తన ప్రతీ అడుగు అభివృద్ధి వైపు ఉంటుందని…

నూతన వధూవరులకు ఎంపీలు వద్దిరాజు, కవిత ఆశీస్సులు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ లోకసభ సభ్యులు పసునూరి దయాకర్ ప్రథమ పుత్రుడు రోణి భరత్ వివాహం లక్మీ వైష్ణవితో ఘనంగా జరిగింది. హన్మకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్‌లో గురువారం జరిగిన ఈ వివాహ మహోత్సవానికి రాజ్యసభ…

మినరల్స్ ఇయర్‌పై ఎల్బీ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ సి సి పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ మినరల్స్ ఇయర్ 2023-24’ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు…

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్ల‌బ్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం: ఎమ్మెల్యేల హామీ

వేద న్యూస్, వరంగల్ జిల్లా: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ అభివృద్ధికి త‌మ వంతు కృషి చేస్తామ‌ని వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే కే ఆర్ నాగ‌రాజు, ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి హామీ ఇచ్చారు.…

మినరల్స్ ప్రాధాన్యతపై అవగాహనా ర్యాలీ

ఎల్బీ కాలేజీ ఎన్సిసి క్యాడెట్స్ ఆధ్వర్యంలో.. వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలోఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ ఇయర్ మినరల్స్ సంవత్సరంగా 2023-24’ను ప్రకటించిన సందర్భంగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు భారీ…

బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి

బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు,…

సుల్తానాబాద్‌కు మణిహారం ‘శ్రీరామ సినిమాస్ మల్టీప్లెక్స్‘

ట్రయల్ రన్ సక్సెస్..కిక్కిరిస్తున్న ప్రేక్షకులు నెరవేరిన సుల్తానాబాద్ వాసుల చిరకాల వాంఛ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా 4 కే డాల్బీ అట్మాస్పియర్ అందరినీ అబ్బురపరిచేలా అన్ని హంగులతో మల్టీప్లెక్స్ ముస్తాబు వినోద ప్రియులకు ఫేవరెట్ స్పాట్‌గా మల్టీప్లెక్స్.. గట్టెపల్లి రోడ్‌కు వైభవం ప్రశాంత…

భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్ఆర్‌కు సంపత్ సన్మానం

వేద న్యూస్, భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన గండ్ర సత్యనారాయణరావు(జీఎస్ఆర్)ను నాయకులతో కలిసి మేదర‌మెట్ల గ్రామ ఉప సర్పంచ్ వంగపండ్ల సంపత్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్తన్నను శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా గండ్ర సత్తన్న పని చేస్తారని ఆశాభావం…