ఓటు ప్రాధాన్యత పై అవగాహన అవసరం : జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి
వేద న్యూస్, వరంగల్ : ఓటు ప్రాధాన్యత పై అవగాహన అవసరం అని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల మెప్మా కార్యాలయం లో తెలుగుతల్లి పట్టణ సమాఖ్య సభ్యులకు…