Month: March 2024

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు 

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి వేద న్యూస్, జమ్మికుంట: ఎన్నికల మోడల్ కోడ్ కండక్టు అమలులో ఉన్న నేపథ్యంలో జమ్మికుంట మున్సిపల్, మండల పరధిలోని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు…

యువకుడిపై బీర్ బాటిల్ తో దాడి..కేసు నమోదు  

వేద న్యూస్, జమ్మికుంట : జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి వంశీ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన రాచపల్లి వెంకటేష్ అనే యువకుడు బీర్ బాటిల్ తో దాడి చేయగా వంశీ తలకు గాయాలైనట్లు వంశి తండ్రి…

రక్తదానం ప్రాణదానంతో సమానం

వేద న్యూస్, హన్మకొండ : రక్తదానం ప్రాణదానంతో సమానం అని పుల్ల ప్రవీణ్ అన్నారు. శనివారం సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తికి రక్తం అవసరమని పెద్దమ్మ గడ్డకు చెందిన పుల్ల ప్రవీణ్ కుమార్ తెలుసుకొని వెంటనే స్పందించి రక్తదానం చేశారు.…

కివి పబ్లిక్ స్కూల్ లో ఫుడ్ ఫెస్టివల్ 

ఆరోగ్యమే మహా భాగ్యం వేద న్యూస్, కరిమాబాద్: అండర్ రైల్వే గేట్ కివి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఆరోగ్యం మే మహా భాగ్యం అనే నినాదం తో పిల్లల కి పూడ్ ఫెస్టివల్ నిర్వహించారు.ఈ సందర్భంగా కివి పబ్లిక్ స్కూల్ రోడ్…

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు : మంత్రి పొన్నం ప్రభాకర్   

వేద న్యూస్, డెస్క్: ఈ హోలికి కొత్త కొత్త రంగులతో కొత్తధనానికి మరిన్ని విజయాలకు స్వాగతం పలుకుతూ అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు…

ఇందిరానగర్ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ ఆలయంలో ఆదివారం భక్తులు అమ్మవారిని దర్శించుకునీ వొడి బియ్యలు నైవేద్యాలు సమర్పించారు. పుట్టు వెంట్రుకలు, మొక్కులు…

వాహన తనిఖీల్లో రూ.16.50 లక్షలు సీజ్ 

వేద న్యూస్, డెస్క్: వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.16 లక్షలా 50 వేల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద రాత్రి పోలీసులు చేసిన తనిఖీల్లో ఆర్టీసీ బస్సు లో…

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు

వేద న్యూస్, డెస్క్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు అందజేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెడతామని ఆయన భరోసా…

అనుమానాస్పద వాహనాల పై నిఘా

వేద న్యూస్, వరంగల్ : అనుమానాస్పద వాహనాల పై నిఘా ఉంచాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎంజీఎం కూడలి అన్ లిమిటెడ్ వద్ద గల…

ఫొటోగ్రఫీలో జమ్మికుంట వాసికి అంతర్జాతీయ పురస్కారం

మైసూర్ లో పురస్కారం ప్రదానం వేద న్యూస్, జమ్మికుంట: కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో జరిగిన “31వ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ”కన్వెన్షన్ లో జమ్మికుంట వాసి ఫొటో గ్రాఫర్ అరుణ్ కుమార్ వ డ్లూరికి పురస్కారం ప్రదానం చేశారు. ఫోటోగ్రఫీ…