Month: March 2024

దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ: దివ్యాంగులు ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. ఓ /జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్…

జక్కలోద్ది గుడిసె వాసులకు మౌలిక వసతులు కల్పించాలి

సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి వేద న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం శివనగర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రామ సందీప్ అధ్యక్షతన జక్కలొద్ది సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య…

రాష్ట్ర మంత్రిని కలిసిన జంగా రాఘవ రెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమితులైన జంగా రాఘవ రెడ్డి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాదులోని…

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ ను రాష్ట్రపతి నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడ రాధాకృష్ణన్ కు బాధ్యతలను…

 కోల్ కతాలో ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు

పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పలు జాతీయ జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.…

అక్షర కుమార్‌కు అభినందన

మిత్రుడి సక్సెస్ పట్ల టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ హ్యాపీ ‘షరతులు వర్తిస్తాయి’ దర్శకుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బాల్య మిత్రులు వేద న్యూస్, జమ్మికుంట: ఈ శుక్రవారం విడుదల అయిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా మంచి విజయం సొంతం చేసుకొని, విజయవంతంగా…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష..!

వేద న్యూస్, వరంగల్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదవ తరగతిలో మిగిలిన సీట్లకు గాను భర్తీ చేయుటకు 2024-25 విద్యా సంవత్సరంకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న…

పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ పి. ప్రావీణ్య

వేద న్యూస్, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. సోమవారం వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో…

జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

వేద న్యూస్, వరంగల్ : జర్నలిస్టుల ఇండ్లు, ఇళ్ల స్దలాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి,వరంగల్,హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఇ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ మహా నగర…