Month: March 2024

10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

వేద న్యూస్, వరంగల్ : మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించు పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా పరీక్షలు వ్రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి నేడోక…

కేయూ భూములను కాపాడాలి

వేద న్యూస్, హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కోరారు. శనివారం ఆయన వరంగల్, హన్మకొండ బీజేపీ నేతలతో కలిసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు వినితి పత్రం అందజేశారు.…

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

వేద న్యూస్, జీ.డబ్ల్యూ.ఎం.సి : ఈ నెల 18 వ తేదీ (సోమవారం) జీ.డబ్ల్యూ.ఎం.సి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్అశ్వినీ తానాజీ వాఖడే నేడోక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలుబడిన నేపధ్యంలో అధికారులు,…

బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అరూరి

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తన రాజీనామా లేఖ…

జమ్మికుంట డిగ్రీ కాలేజీ లో స్టూడెంట్స్‌కు వినియోగదారుల హక్కులపై అవగాహన

వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు రశీదు తప్పనిసరి కరీంనగర్ జిల్లా వినియోగదారుల మండలి బాధ్యులు బెల్లి రాజయ్య వినియోగదారుల హక్కులపై జనానికి అవగాహన లేదు: కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రపంచ మానవ…

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి

వేద న్యూస్, వరంగల్: నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నెక్కొండ మండలం గొల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సీసీ రోడ్డు పనులను ఎస్ డి ఎఫ్ స్పెషల్…

టాటా ఏఐజీ బ్రాంచ్ సందర్శించిన అధిపతులు

మిడిల్ క్లాస్ కు అందుబాటులో పాలసీలు టాటా ఏఐజీ ఇండియా హెడ్ నరేందర్, సౌత్ ఇండియా హెడ్ ప్రసాద్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని స్థానిక టాటా ఏఐజీ జమ్మికుంట ఎస్ఏ ఆఫీసును అధిపతులు ఇండియా హెడ్ నరేందర్ నాగి,…

రేవంత్ రెడ్డిని కలిసిన శరత్ కుమార్

శాలువాతో సీఎంకు ఘన సన్మానం గొప్ప క్రమశిక్షణ గల నేత రేవంత్ అని వ్యాఖ్య వేద న్యూస్, జమ్మికుంట: ఆర్యవైశ్యులు అన్ని విధాలుగా ఎదగాలని, పేద, మధ్యతరగతి ఆర్య వైశ్యులు సమాజంలో ఎదిగి గౌరవప్రదంగా నిలవాలనే ఆశయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

జీడబ్ల్యుఎంసి కమిషనర్ గా అశ్విని తానాజీ వాకడే

వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అశ్విని తానాజీ వాకడే ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా విధులు నిర్వహిస్తున్న…

పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్ పోటీ

వేద న్యూస్, డెస్క్ : టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.కాగా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్‌ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు.…