Month: May 2024

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

వేద న్యూస్, ఖమ్మం : ఓటుహక్కు వున్న ప్రతిఒక్కరు తమ ఓటుహక్కును ఈ నెల 13న వినియోగించుకోవాలని ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా.సంజయ్ జి కోల్టే అన్నారు. శుక్రవారం ఖమ్మం లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా…

రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కల్వకుంట్ల పార్టీని బొంద పెట్టండి..!

వేద న్యూస్, డెస్క్: కల్వకుంట్ల చంద్రశేఖర రావును నమ్మి ప్రజలు పది సంవత్సరాలపాటు అధికారమిస్తే రాష్ట్రంలో దౌర్జన్య పూరిత దోపిడి కుటుంబ ఆధిపత్య పరిపాలన సాగించి రాష్ట్ర సంపాదన దోచుకున్నారని అలాంటి పార్టీని పార్లమెంటు ఎన్నికలలో బొంద పెట్టాలని తెలంగాణ ప్రజా…

కాంగ్రెస్ లోకి తరాల రాజమణి

వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా చేకూరుతుంది. తూర్పు నియోజకవర్గం లోని 32 వ డివిజన్ బీఆర్ఎస్ నాయకురాలు తరాల రాజమణి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ…

సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు ,అసభ్యపదజాలం వాడినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

తక్కువ ధరకే మారుతీ సుజుకీ స్విఫ్ట్

వేద న్యూస్, వరంగల్: వరంగల్ ములుగు రోడ్డులోని మారుతి షోరూం లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మారుతి షోరూం జనరల్ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడుతూ స్విఫ్ట్ లో…

కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన…

48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతమంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు…

 నాగారంలో బీజేపీ ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని నాగారంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు ఇంటింటా బీజేపీ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ నరేంద్ర మోడీ, బండి సంజయ్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. బండి…

వెలిచాల గెలుపు కోసం శ్రీరాములపల్లిలో ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, ఇల్లందకుంట: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇంగిలే రామారావు అధ్వర్యంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు…

స్వాతంత్ర్యాన్ని తెచ్చింది..తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే : మంత్రి కొండా సురేఖ 

వేద న్యూస్, వరంగల్: స్వాతంత్ర్యాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బిజెపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ హక్కులు కోల్పోతారని,…