Month: July 2024

భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీ శివానీ రాజా  ప్రమాణం

వేద న్యూస్, డెస్క్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున లైసెస్టర్ ఈస్ట్ నుంచి పోటీ చేసి చిన్న వయసులో గెలిచిన 29 ఏండ్ల భారత సంతతి ఎంపీ శివానీ రాజా భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ వరంగల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్ , వరంగల్: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయూ) అఫిలియేటెడ్ టూ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్- ఇండియా(ఎన్ యూజే-ఐ) వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక టీఎస్ జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్…

 ద్విచక్రవాహనదారులకు కౌన్సెలింగ్

తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేని, మైనర్లు నడిపిన వాహనాలు పట్టివేత నూతన చట్టాలపై అవగాహన కల్పించిన హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ నంబర్ ప్లేటుపై ఎలాంటి రాతలు ఉండకూడదని సూచన చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక వేద న్యూస్,…

సామాజిక స్పృహ పెంచడంలో పాట పాత్ర ఘనం

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈశ్వరయ్య ‘పాట, పద్యం-సామాజిక స్పృహ’ అనే అంశంపై ప్రసంగం వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట ఫ్యాకల్టీ ఫోరం నిర్వహణలో మంగళవారం ‘పాట, పద్యం- సామాజిక స్పృహ’ అనే అంశంపై…

కుడా చైర్మన్ కు కుమారస్వామి శుభాకాంక్షలు 

వేద న్యూస్, హన్మకొండ: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి ని కుడా కార్యాలయంలో మంగళవారం కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి..జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు కోడెపాక కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.…

కామర్స్ అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం

అసిస్టెంట్ ప్రొఫెసర్ బల్గూరి మహేందర్ రావు ‘సుస్థిర జీవనానికి వాణిజ్య శాస్త్ర భావనలు’ అనే అంశంపై ప్రసంగం వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట, ఫ్యాకల్టీ ఫోరం సమావేశాలను ఫోరం కన్వీనర్ ఎడమ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వరుసగా నిర్వహిస్తున్నారు.…

ఎమ్మెల్యే మేడిపల్లికి పాడి ఉదయ్ నందన్‌రెడ్డి పరామర్శ

వేద న్యూస్, కరీంనగర్: భార్యవియోగంతో దుఖంలో ఉన్న చొప్పదండి కాంగ్రెస్ శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంను యప్ టీవీ, టురిటో అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.…

‘డబుల్’ ఇండ్లు పంపిణీ చేయాలి

వేద న్యూస్, జమ్మికుంట: గత ప్రభుత్వం నిర్మించిన ‘డబుల్’ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రస్తుతం సర్కారు ముందుకు రావాలని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కోరారు. ఈ మేరకు ఆయన…

నగురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ సంబరాలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల పరిధిలోని నగురం గ్రామంలో ఎం ఆర్ పి ఎస్ 30 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు కవ్వంపల్లి స్వామి అధ్వర్యంలో ఎం ఆర్…

సామాజిక శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేయాలి

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో శనివారం ఫ్యాకల్టీ ఫోరం ఆధ్వర్యంలో సామాజిక శాస్త్రాల జ్ఞానశాస్త్రం(Epistemology of social sciences) అనే అంశంపై డాక్టర్ ఏ. మధుసూదన్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కాకతీయ ప్రభుత్వ…