Month: February 2025

మోదీ..గాంధీల కులం తెలియాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి: లింగంగౌడ్

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : నరేంద్ర మోదీ..రాహుల్ గాంధీల కులం తెలియాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.మిర్యాలగూడలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర…

పెండింగ్ స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలి: కుర్ర సైదా నాయక్

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల మహాసభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ…

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలి:టీఎస్ జేయూ

వేద న్యూస్, వరంగల్ : కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో జర్నలిస్టులకు రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను వెంటనే పునరుద్ధరించాలని టీఎస్ జేయూ (తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్,వరంగల్ జిల్లా అధ్యక్షుడు…

పదవి ముగిసింది..అప్పులు మిగిలాయి..!

దయచేసి బిల్లులు చెల్లించండి ప్రభుత్వానికి మాజీ సర్పంచుల విజ్ఞప్తి తమను కష్టాలకొలిమి నుంచి బయటపడేయాలని వేడుకోలు పల్లె ప్రథమపౌరులుగా పనిచేసిన వారంటే పట్టింపే లేదా? ఆత్మహత్యే శరణ్యమని మాజీ సర్పంచ్ నిరసన వేద న్యూస్, పరకాల : ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’..…

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్

వేద న్యూస్, కమలాపూర్ : ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించవద్దని అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు మానేరు వాగు, పోతిరెడ్డిపల్లి, విలాసాగర్ గ్రామాల నుండి అక్రమంగా…

పుల్వామా దాడి అమరజవానులకు నివాళ్లు

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత వీర జవాన్లకు ఘన అశ్రునివాళ్లు…

బడుగు రజితకు నివాళులు

వేద న్యూస్ శాయంపేట: శాయంపేట మండలం తహరాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బడుగు రవీందర్,అశోక్ సోదరి బడుగు రజిత ఇటీవల పరమపదించినారు. శుక్రవారం ఆమె దశదినకర్మ కార్యక్రమానికి పరకాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల…

యాదాద్రి ధర్మల్ ప్లాంట్ లో ప్రమాదం

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : మిర్యాలగూడ నియోజకవర్గం లోని దామరచర్ల మండలం వీర్లపాలెం లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వేడి బూడిద పడి సుమారు ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.…

రైతు ఐడియా అదుర్స్..పొగాకు తరలింపునకు బైక్ యూజ్

‘‘వాహ్.. వాట్ ఏ ఐడియా’’ అంటున్న గ్రామస్తులు వేద న్యూస్, వరంగల్: క్రియేటివిటీలో తాము సైతం ముందుంటామని ఓ రైతు నిరూపించారు. టెక్నాలజీ యూసేజ్‌లో, యంత్రాల వినియోగంలో ‘మేము సైతం’ అనే విధంగా జనం ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలో జిల్లాకు చెందిన…

దామెర నూతన ఎంపీడీవో విమలకు పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో సన్మానం

వేద న్యూస్, వరంగల్: దామెర ఎంపిడిఓ గా గజ్జెల విమల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆమెను పంచాయతీ కార్యదర్శుల ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో సెక్రటరీలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు…