Month: February 2025

మిర్చి రైతును సర్కారు వెంటనే ఆదుకోవాలి

దళారుల సిండికేట్ కు అడ్డుకట్ట వేయాలి తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు వేద న్యూస్, వరంగల్: వ్యాపారులు, దళారులు, అధికారులు కుమ్మక్కై.. సిండికేట్ గా మారి మిర్చి రైతులకు నష్టం చేకూరుస్తున్నారని తెలంగాణ…

అన్నదాత సుఖీభవ.. చెన్నకేశవ స్వామి ఆలయంలో దుబ్బాసి నవీన్ అన్నదానం

తొమ్మిదేళ్లుగా చెన్నకేశవ స్వామి వారి ఆలయంలోఅన్న ప్రసాదం అందజేస్తున్న దుబ్బాసి మానస- నవీన్ దంపతులు స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా.. వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో దుబ్బాసి…

దామెర నూతన ఎంపీడీవో గా జి విమల

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లాదామెర ఎంపీడీవో గా పనిచేస్తున్న గుమ్మడి కల్పన బదిలీ అయ్యారు. నూతన ఎంపీడీవోగా జీ.విమల దామెరకు బదిలీ అయినట్లు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విమల వేలేరు ఎంపీడీవో గా పని చేస్తున్నారు. బదిలీపై…

వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..!

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన వాణి అనే యువతీ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ లోని ఓ కిరాణా…

చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో దుబ్బాసి దంపతుల అభిషేకం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో దుబ్బాసి దంపతులు శుక్రవారం అభిషేకం నిర్వహించారు. ఈ నెల 8న శ్రీ దేవి-భూదేవి సమేత చెన్న కేశవ స్వామికళ్యాణ మహోత్సవం ఘనంగా జరపనున్న…

దేవునూరు గ్రామ సమస్యలపై స్పెషల్ ఆఫీసర్ కు బీజేపీ నేతల వినతి

డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజీ లీకేజీ రూ.72 లక్షలు ఖర్చుపెట్టినా తాగునీటికి తిప్పలు అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి ప్రత్యేక అధికారికి బీజేపీ నేతల వినతి వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూర్ గ్రామంలో తాగునీటి కోసం…

తొమ్మిదేళ్లుగా చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో దుబ్బాసి దంపతుల అన్నదానం

అన్నదాతలు దుబ్బాసి మానస – నవీన్ కు భక్తుల అభినందనలు ఈ నెల 8న స్వామి వారి కల్యాణ మహోత్సవం వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఆ దంపతులు…

బాలామానసాదేవి సహిత ద్వాత్రిమృద్ధణపతి దేవాలయానికి భూమిపూజ

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో చెన్నకేశవ స్వామి సమీపంలో సుమారు 4ఎకరాల లో బాలామానసాదేవి సహిత ద్వాత్రిమృద్ధణపతి దేవాలయానికి భూమిపూజ పీఠ అధిపతి లక్ష్మి నారాయణ గురు భవాని ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ…