మిర్చి రైతును సర్కారు వెంటనే ఆదుకోవాలి
దళారుల సిండికేట్ కు అడ్డుకట్ట వేయాలి తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు వేద న్యూస్, వరంగల్: వ్యాపారులు, దళారులు, అధికారులు కుమ్మక్కై.. సిండికేట్ గా మారి మిర్చి రైతులకు నష్టం చేకూరుస్తున్నారని తెలంగాణ…