మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ
వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : కేతపల్లి మండలంలోని భీమారం గ్రామంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సోదరులకు భీమవరం గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు బడుగుల నరేందర్ యాదవ్ ఇఫ్తార్ విందుని ఇచ్చారు. ఈ సందర్భంగా…