Month: March 2025

‘రేషన్’ సర్వే నుంచి సెక్రెటరీలను మినహాయించాలని ఎంపీడీవోకు వినతి

వేద న్యూస్, వరంగల్: రేషన్ కార్డుల సర్వే నుంచి పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇవ్వాలని పంచాయతీ సెక్రెటరీలు కోరారు. ఈ మేరకు వారు బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండల ఎంపీడీవో కల్పనకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు…

ఒగ్లాపూర్‌లో చెరువు పూడికతీత పని ప్రదేశాన్ని పరిశీలించిన ఎంపీడీవో కల్పన

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల ఎంపీడీవో కల్పన బుధవారం మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలోని చెరువు పూడిక తీత పనులు చేస్తున్న కూలీలతో కలిసి పని ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ కూలీలకు సౌకర్యాలు, కూలీ రేటు, పని…

రూ.2లక్షల40 వేలు చెల్లించిన శ్రేయ లాడ్జ్ యాజమాన్యం

వేద న్యూస్, హన్మకొండ : పన్నుల వసూళ్ల తీరును గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే నగరంలో మంగళవారం రాత్రి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పన్నులు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు.పన్నుల చెల్లింపునకు గడువు సమీపిస్తున్న తరుణం…

ఒగ్లాపూర్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన సెక్రటరీ నరేష్

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఓగ్లాపూర్ గ్రామంలోని బస్టాండ్ లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామస్తులు దామెర శంకర్,కిన్నెర రమేష్,కేతిపెల్లి రాజిరెడ్డి,…

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్

వేద న్యూస్, వరంగల్ టౌన్ : మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీ భద్రకాళి అమ్మ వారిని ఆయన దర్శించుకున్నారు.…

పన్నులు చెల్లించి..నగర అభివృద్ధికి సహకరించండి : బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే

వేద న్యూస్, వరంగల్ జిల్లా : పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే నేడొక ప్రకటన లో నగర ప్రజలను కోరారు.ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు…

స్వతంత్ర పోరాట విప్లవాల వేగుచుక్కలు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవులు

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : వేళ కాగడాలు ఏకమైతే లక్ష గొంతులు ఒక్కటైతే కోటి ఆశలు నిలువెల్లా నింపుతుంటే అతనొక్కడౌతాడు జాతి ఆత్మగోషను గుండెల నిండా నింపుకొని పుట్టినవాడు తెల్ల దొరల ముందు మీసం మేలేసిన పౌరుషాగ్ని ఉరికొయ్యలను ముద్దాడిన…

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణీ

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : రంజాన్ మాసంలో స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి జనయేత్రి ఫౌండేషన్ 120 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసింది.ఈ సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ డా.మునిర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ…

ఆత్మహత్యలు..వద్దు జీవితం ముద్దు

వేద న్యూస్, వరంగల్ టౌన్ : జీవితం జీవించడానికే, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లో ఆత్మహత్యల నివారణ కమిటీ మరియు సైకాలజిస్ట్ ల సంఘం…

అందాల పోటీలకు పైసలుంటాయి..ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసలుండవా: లింగంగౌడ్

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకోవడం సరికాదని వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్…