Month: June 2025

కదిలిన ప్రజాసంఘాలు.. మిట్టపెల్లి వారసుడి న్యాయపోరాటానికి మద్దతు

ఎనిమిదో రోజుకు మిట్టపెల్లి అరవింద్ ధర్నా వరంగల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దళితరత్న నమిండ్ల చిన్నస్వామి మద్దతు వారసత్వంగా అరవింద్‌కు రావాల్సిన వాటా ఆస్తిని ఇవ్వాల్సిందేనని డిమాండ్ వేద న్యూస్, వరంగల్: ‘వారసుడి న్యాయపోరాటం’…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న అడ్మిషన్లు: ప్రిన్సిపాల్

రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు కంటిన్యూ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి.. రెండో విడత డిగ్రీ అడ్మీషన్లు కొనసాగుతున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ సోమవారం తెలిపారు. దోస్త్…

‘పొగాకు’కు మద్దతు ధర చెల్లించని యెడల మహాధర్నా చేస్తాం

తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ హెచ్చరిక వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని రైతులు సాగు చేసిన పొగాకుకు కాంట్రాక్టర్ మద్దతు ధర చెల్లించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు…

పొగాకు రైతులకు కాంట్రాక్టర్ న్యాయం చేయాలి

తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని రైతులు సాగు చేసిన పొగాకును కొనుగోలు చేసిన కాంట్రాక్టర్ మద్దతు ధర చెల్లించకుండా మోసగించారని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

వేద న్యూస్, హైదరాబాద్ : ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన…

సివిల్ జడ్జి లడె రాజుకు నాగుర్ల వెంకన్న ఘన సన్మానం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండలోని వడ్డేపల్లి లో నివాసముంటున్న గోపాల్ పూర్ గ్రామ వాస్తవ్యులు, ఆరె కుల ముద్దు బిడ్డ లడే రాజు ఇటీవల ప్రకటించిన జూనియర్ సివిల్ జడ్జ్ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి,.. సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ…