Category: Slider

చిరుధాన్యాల వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం వ్యవస్థాపక, అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ బి రమేష్ మాట్లాడుతూ మిల్లెట్స్ వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు కలవని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మిల్లెట్…

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలతో హెల్త్ పదిలం వృద్ధులు, చిన్నారులపై స్పెషల్ ఫోకస్ తప్పనిసరి వేద న్యూస్, జమ్మికుంట: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలోనే మే నెల నాటి ఎండలు తలపిస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.…

వైసీపీ ఎమ్మెల్సీపై వేటు…!

వేదన్యూస్ – తాడేపల్లి(ఏపీ) ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పార్టీ బిగ్ షాకిచ్చింది. ఇందులో భాగంగా మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ…

ఉగ్రవాద దాడిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం..!

వేదన్యూస్ – జపాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా ఆయన ఈసందర్భంగా అభివర్ణించారు.”ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు”…

టీడీపీ నేత దారుణ హత్య..!

వేదన్యూస్ -ఒంగోలు ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతను ఆయన కార్యాలయంలో అతిదారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఒంగోలు కు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి.. మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని కొంతమంది దుండగులు ముసుగులతో ఒంగోలు…

ఢిల్లీ లక్ష్యం 160

ఐపీల్ -2025 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో 159పరుగులు చేసింది. లక్నో బ్యాట్ మెన్ మార్కరం ఆర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు.మిచెల్ మార్ష్ 45, ఆయుష్ బదోని…

బీఆర్ఎస్ రజతోత్సవ వేళ బిగ్ షాక్…!

వేదన్యూస్ – హైదరాబాద్ ఈ నెల ఇరవై ఏడో తారీఖున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు ఏండ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి…

రేవంత్ కు షాకిచ్చిన టీపీసీసీ..!

వేదన్యూస్ – గాంధీభవన్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బిగ్ షాకిచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలున్నాయి..…

మోదీకి కేటీఆర్ లేఖ..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి ఓ లేఖ రాశారు. అ లేఖలో హైదరాబాద్ మహానగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచగచ్చిబౌలి లో భూముల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ…

జీతాలు అడిగితే ఉద్యోగం నుండి తీసేశారు.!

వేదన్యూస్ -తొర్రూరు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పాల్గోన్నారు. ఆగ్రామంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యేను అదే గ్రామ…