వేద న్యూస్, డెస్క్ :

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ ను రాష్ట్రపతి నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడ రాధాకృష్ణన్ కు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన తమిళిసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం నాడు రాజీనామా చేశారు. కాగా తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.