ఆర్ఓ కేంద్రాలు తనిఖీ

వేద న్యూస్,ఇల్లంతకుంట, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆర్ఓ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు రవి కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, పెద్దలింగాపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు పరిశీలించారు. ఆయా ఆర్…

గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

.. వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలోని కోదురుపాక గ్రామ ప్రజలు తనను ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని మండల పరిధిలోని కోదురుపాక గ్రామ సర్పంచి అభ్యర్థిగా బోలుమాల లక్ష్మి…

మహిళ సాధికారికను పెంపొందించుకోవాలి

– జిల్లా సంక్షేమ అధికారి జయంతి వేద న్యూస్, శాయంపేట: మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ప్రాతినిధ్య వహించాలని మహిళా సాధికారితను పెంపొందించుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి అన్నారు. శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ప్రజ్వల్ రైతు…

25 ఏళ్ల తర్వాత ఏకగ్రీవ ఎన్నికలు

– ధర్మారావుపేట గ్రామంలో సర్పంచ్, రెండు వార్డులు ఏకగ్రీవం వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో 25 సంవత్సరాల తర్వాత సర్పంచ్ పదవి సహా రెండు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.స్థానికంగా శాసనసభ్యుడు…

మల్కెపల్లి ఏరియా వివాదంపై హైకోర్టు దృష్టి

వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి గ్రామ పంచాయతీ షెడ్యూల్ ఏరియా వివాదం మంగళవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో వాదనలు కొనసాగాయని, వచ్చే వారంలో తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు కేసును వాదిస్తున్న…

మహిళలు జీవనోపాదులను మెరుగుపరుచుకోవాలి

– ఏంఐఎస్ ఆఫీసర్ అక్కల రమేష్ వేద న్యూస్, శాయంపేట: మహిళలు వ్యవసాయం రంగంతోపాటు అదనపు ఆదాయం సమకూర్చే వివిధ సంస్థల సహకారంతో మహిళలను ముందంజలో ఉండాలని అక్కల రమేష్ అన్నారు. అనునిత్యం వారి యొక్క శ్రేయస్ కోసము ప్రజ్వల్ సంస్థ…

తనిఖీల్లో రూ.30,59,500 నగదు స్వాధీనం..!

వేద న్యూస్, మెదక్: మక్కరాజీపేట్ జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌ (ఎఫ్ ఎస్ టీ) తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. దాచారం గ్రామం, గజ్వేల్ మండలానికి చెందిన దంపతులు గుండెల్లి…

పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తాం

వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన అధ్యక్షులకు మంగళవారం గాంధీభవన్లో ఏఐసిసి జాబితా ప్రకారము నూతన జిల్లా అధ్యక్షులకు నియామక పత్రాన్ని…

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సీఐ శశిధర్ రెడ్డి

వేద న్యూస్, కాసిపేట: కాసిపేట మండలంలో సాగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మంగళవారం ప్రత్యేక పర్యటన నిర్వహించారు. కాసిపేట ఎస్సై ఆంజనేయులు, దేవాపూర్ ఎస్సై గంగారంలతో కలిసి నామినేషన్ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా…

ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి

ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు వేద న్యూస్, టేక్మాల్: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో…