రాష్ట్ర సాధనకు పోరాడిన చరిత్ర నా ఆస్తి: పొన్నం ప్రభాకర్
వేద న్యూస్, ఎల్కతుర్తి: కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సోమవారం ఎల్క తుర్తి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగించుకొని సైదాపూర్ మండలం వెళ్తున్న క్రమంలో హుజురాబాద్ శివారు లో ఎన్నికల కోడ్…
పర్యావరణ పరిరక్షణ కోసం అధికారులకు వినతి
యూఎఫ్ఈపీ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు వినతి పత్రాల సమర్పణ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హన్మకొండ జిల్లాలో పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (యూఎఫ్ఈపీ) ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై వినతి పత్రాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ శిక్తాపట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్…
ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: రైతు మిత్ర సమన్వయ సమితి అధ్యక్షులు గూడూరు స్వామి రెడ్డి లోక్సత్తా, కందుగుల గ్రామం మాజీ ఎంపిటిసి కంకణాల సరోజన, మాజీ సర్పంచ్ జనార్ రెడ్డి , ఇప్పల నర్సింగాపూర్ కు చెందిన గూడూరు జనార్దన్…
BRS పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి జమ్మికుంట ఎంపీపీ
వేద న్యూస్, జమ్మికుంట ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జమ్మికుంట ఎంపీపీ మమత గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడ వల్లే తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు…
పర్యావరణ సమస్యల పరిష్కరానికి ఐక్యవేదిక
కాలుష్యం నుంచి ఉమ్మడి వరంగల్ రక్షణే లక్ష్యం ‘పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక’ కమిటీ సభ్యులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యావరణ సమస్యల పరిష్కరానికి ఐక్యవేదిక ఏర్పడింది. హన్మకొండ జిల్లా టీచర్స్ కాలనీ ఫేజ్ 2…
అవయవదానం గొప్పదానం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అవయవదానం గొప్పదానం అని పలువురు పేర్కొన్నారు. సదాశయ ఫౌండేషన్, ప్రగల్లపాటి ప్రకాశం ఫౌండేషన్ బాధ్యులు శ్రవణ్ కుమార్, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా నివాసులు పుల్లికండం మంజుల(టీచర్), కాజీపేట పురుషోత్తం(విశ్రాంత అటవీ శాఖాధికారి) దంపతులు…
తనయుడి గెలుపు కోసం తల్లి ప్రచారం
‘గడప గడప’కు తిరిగిన వొడితల పద్మశ్రీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ గెలుపు కోసం ఆయన తల్లి పద్మశ్రీ శనివారం ప్రచారం చేశారు. హుజురాబాద్…
లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల భారీ ర్యాలీ
పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ ఢిల్లీ: దేశ రాజధానిఢిల్లీలో శుక్రవారం లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో పాత పెన్షన్…
నాయిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
రాష్ట్రంలో రాబోయేది హస్తం పార్టీ సర్కారేనని రాజేందర్ రెడ్డి ధీమా కాజీపేటను అభివృద్ధికి దూరం చేసిన స్థానిక ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని పిలుపు వేద న్యూస్, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట 62, 63వ డివిజన్ల నుంచి బీఆర్ఎస్,…
బీజేపీ రాజేంద్రనగర్ అభ్యర్థిగా తోకల
శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించిన అధిష్టానం వేద న్యూస్, రాజేంద్రనగర్: బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఖరారయ్యారు. గురువారం బీజేపీ కేంద్రకమిటీ విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు ఉండటం పట్ల ఆయన వర్గీయులు సంతోషం…