వేద న్యూస్, వరంగల్:
హైదరాబాద్ లో జరిగిన మాదిగ చాంబర్ ఇంటలెక్చువల్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తో కలిసి వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ బుధవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ మాదిగ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హెల్త్ మినిస్టర్ ముఖ్యఅతిథిగా హాజరైనట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు.