Tag: కర్ణాటక

కన్నడ భాషలో ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకం.. ఆవిష్కరించిన ప్రముఖులు

వేద న్యూస్, డెస్క్: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో శుక్రవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. దత్తాజి లక్ష్మణ్ నలవాడే, మావలా జవాన్ సంస్థ టీమ్ వారి ఆహ్వానం మేరకు విశిష్ఠ అతిథిగా ఛత్రపతి…