Tag: తెలంగాణ

నిబంధనలు ఉల్లంఘిస్తే.. పోలీసులకైనా.. తప్పదు జరిమానా..

మట్వాడ పీఎస్ వెహికల్స్ పై ఫైన్ హెల్మెట్ లేకుండా జర్నీ చేసినందుకు.. రాంగ్ పార్కింగ్ చేసినందుకు జరిమానా విధింపు నిబంధనలు ఉల్లంఘించిన ఖాకీ వాహనంపై ఫైన్ విధించడం పట్ల హర్షం వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పోలీసైతే ఏంటి..? తప్పదు…

రాజుర గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయండి

ప్రజాదర్బార్ ఇన్‌చార్జి చిన్నారెడ్డికి రాజుర గ్రామస్తుల వినతి వేద న్యూస్, హైదరాబాద్: రాజుర గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభాఫూలే భవన్ లో తెలంగాణా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,…

నర్సింహులపల్లిలో ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, ఓరుగల్లు: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. శుక్రవారం శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి ముస్కు కృష్ణ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా…

లస్మక్కపల్లిలో ‘బతుకమ్మ’ ఆడుకునేందుకు వేదిక సిద్ధం

స్థలాన్ని చదును చేయించిన యువనేత ప్రశాంత్ వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో అపురూపంగా, ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ప్రాంగణం సిద్ధమైంది. కాంగ్రెస్ యువనేత…

ఒగ్లాపూర్ ‘బతుకమ్మ’ వేడుకలకు ప్రాంగణం రెడీ.. లెవలింగ్ కంప్లీట్

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకలకు ప్రాంగణం రెడీ అయింది. ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా, ఆనందంగా అపురూపంగా జరుపుకునే ‘‘బతుకమ్మ’’ పండుగకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసినట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి…

 విద్యార్థికి అండగా జనసేన

జె.సికిలి స్కూల్‌ అడ్మిషన్ ఇవ్వలేదని బాధితురాలు వీడియో వెంటనే స్పందించి..ఆర్ కే సాగర్‌తో మాట్లాడిన లీడర్ శివకోటి స్వాతి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన ఎమ్మెల్యే హామీ వేద న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట వాసికి అండగా ఉంటామని జనసేన…

ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్‌ని వెంటనే ప్రకటించాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే కి యువ నాయకులు ఆవిడపు ప్రణయ్, పిప్రే సాయి, ప్రశాంత్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్ ని వెంటనే ప్రకటించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…