Tag: భారత్

 మౌనంగా వ్యాపిస్తున్న మృత్యుదూత క్యాన్సర్.. కరోనా కంటే ప్రమాదకారి !

కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలమైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. మాస్కులు, లాక్‌డౌన్లు, వ్యాక్సిన్లు మొత్తంగా మన జీవనశైలినే కరోనా మార్చేసింది. దాదాపు రెండేండ్ల పాటు మనం అదే ధ్వనిలో జీవించాం, ఇప్పటికీ జీవిస్తున్నామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనాకు…

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ‘డెంగ్యూ’ నివారణ చిట్కాలు

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతి సంవత్సరం మే 16న జాతీయ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చిట్కాలను సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల…