వెంకన్న ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు
వేద న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ చౌర్బౌలి ప్రాంతంలోని పద్మశాలి కల్యాణ మండపంలో గురువారం అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మశాలి కల్యాణ మండపం నిర్వాహకుడు కొంతం వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.…