మంత్రులను కలిసిన భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్ఆర్
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హైదరాబాద్ లో సచివాలయంలోని తమ తమ చాంబర్లలో పలువురు మంత్రులను గురువారం భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(జీఎస్ఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి…