కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి
చింతలపల్లిలో బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం వేద న్యూస్, ఎల్కతుర్తి: కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి కోరారు. సోమవారం ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి…