బాల్య వివాహలపై అవగాహనా సదస్సు
వేద న్యూస్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో సోమవారం జెడ్ పీ హేచ్ ఎస్ పాఠశాలలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.దీనిలో భాగంగా , మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ, మాట్లాడుతూ…