Tag: COMPAIGN

ఇచ్చిన హామీలు మరిచిన రాష్ట్రసర్కార్

జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ విమర్శ ‘జనంతో జనసేన’లో ప్రజాసమస్యలు తెలుసుకున్న మెరుగు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గతంలో పేదలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పార్టీ సర్కార్ మరిచిందని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి…

గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి సామాన్యుడిని గెలిపించండి

జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ “జనంతో జనసేన- ప్రజా బాట”లో భాగంగా చెన్నారావుపేటలో ప్రచారం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి సామాన్యులను గెలిపించాలని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు…

సెంటిమెంట్ రిపీట్..హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం

– 2014, 2018లోనూ ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించిన కేసీఆర్ – ఈ నెల 15న లక్ష మందితో హుస్నాబాద్ గడ్డమీద ‘ప్రజా ఆశీర్వాద సభ’ – కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడం..సతీశ్ కుమార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవడం ఖాయం –…

నర్సంపేటలో నీలిజెండా ఎగురవేస్తాం

– బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్ కుమార్ – డాక్టర్ గుండాల ఆధ్వర్యంలో ‘గడప గడపకు బీఎస్పీ ప్రజా ఆశీర్వాద యాత్ర’ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో…

అవ్వ బాగున్నవా?.. వృద్ధురాలికి ఎమ్మెల్యే దాసరి ఆత్మీయ పలకరింపు

– మనోహర్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేట,ముప్పిరి తోట గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగళవారం ఇంటింటా ప్రచారం…