రైతు సంక్షేమమే సీఎం సంకల్పం: పటేల్ రమేశ్ రెడ్డి
వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి : కాలేశ్వరం ప్రాజెక్టు కులేశ్వరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదేళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల…