Tag: Congress Party

దళితులు ఆందోళన చెందొద్దు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: రెండో విడత ‘దళిత బంధు’ రాలేదని దళిత కుటుంబాలు ఆందోళన చెందొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ అన్నారు. హుజురాబాద్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ…

మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ

రేపు చేవెళ్ల నుండి మరో రెండు పథకాలకు సు”ముహూర్తం” హుజురాబాద్ నియోజకవర్గ మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆరు గ్యారంటిల్లో ప్రతీ…

ప్రజా సంక్షేమం, అభివృద్ధే మా లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ హస్తం పార్టీ అని వ్యాఖ్య వేద న్యూస్, ఇల్లందకుంట: ప్రజా సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు ఇంగిలె రామారావు…

యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్

నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ పటేల్ వేద న్యూస్, జమ్మికుంట: యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన…

మాట నిలబెట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

కపూర్ నాయక్ తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం తమ ఎమ్మెల్యే, మంత్రి పొన్నంకు జనం కృతజ్ఞతలు వేద న్యూస్, హుస్నాబాద్: తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామ ప్రజానీకానికి ఇచ్చిన మాటను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ…

చేవెళ్ల ఎంపీ టికెట్ కు అవేలి దామోదర్ దరఖాస్తు

వేద న్యూస్, హైదరాబాద్/హన్మకొండ: కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆశావాహులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి తనకు అవకాశం కల్పించాలని కోరుతూ హనుమకొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్…

వరంగల్ ఎంపీ టికెట్ కు రామకృష్ణ దరఖాస్తు

గాంధీభవన్ లో ఇన్ చార్జి భాస్కర్ కు అప్లికేషన్ అందజేత వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గాంధీభవన్ లో ఇన్ చార్జి భాస్కర్ కు రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు ప్రీతంతో కలిసి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్…

ఇంద్రవెల్లి సభకు తరలిరండి

ప్రజలకు భూపాలపల్లి ఎమ్మెల్యే, ఇంద్రవెల్లి సభ ఆసిఫాబాద్ పరిశీలకులు జీఎస్ఆర్ పిలుపు వేద న్యూస్, ఆసిఫాబాద్‌: ఈనెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు రానున్నారని, ఈ సభకు ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్…

జమ్మికుంట శివాలయంలో అన్నదానం

ఎమ్మెల్సీగా వెంకట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా.. బల్మూరి ఉన్నత పదవులు అధిరోహించాలి కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు రాజేశ్వర్ రావు వేద న్యూస్, జమ్మికుంట: దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని…

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

ఎన్ఎస్‌యూఐ హుస్నాబాద్ అధ్యక్షులు సనత్ ఆధ్వర్యంలో.. వేద న్యూస్, హుస్నాబాద్: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ఎస్ యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. శుక్రవారం ఆయన తన స్వగ్రామం తీగలకుంటపల్లి…