జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న అడ్మిషన్లు: ప్రిన్సిపాల్
రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు కంటిన్యూ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి.. రెండో విడత డిగ్రీ అడ్మీషన్లు కొనసాగుతున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ సోమవారం తెలిపారు. దోస్త్…