ముషీరాబాద్ శాసన సభ్యుడిగా ముఠా గోపాల్
ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక వేద న్యూస్, ముషీరాబాద్: ముషీరాబాద్ శాసన సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపొందారు. కాగా, ముఠా గోపాల్ గెలుపు గురించి ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందుగానే చెప్పింది. ‘ముషీరాబాద్ గులాబీదే!’…