Tag: hanmkonda distri

నర్సింహులపల్లిలో రాములోరి కల్యాణం కమనీయం

భక్తిశ్రద్ధలతో హాజరైన భక్త జనం వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నర్సింహులపల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా రాములోరి కల్యాణం బుధవారం జరిగింది. కమిటీ సభ్యులు కల్యాణ మండపాన్ని సుందరంగా తీర్చిదిద్ది, సకల గుణాభి రాముడు,పితృవాక్య…