Tag: ktr

కాంగ్రెస్ కు ఐరన్ లెగ్ లా మారిన సీఎం రేవంత్ 

కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ వేద న్యూస్, వరంగల్: రాష్ట్రంలో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అంధకారం లోకి నెట్టిందని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్…

తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదు: కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్

వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన యువనేత నరేశ్ మైనాల

వేద న్యూస్, ఓరుగల్లు: హన్మకొండ జిల్లా పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదివారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేశ్‌ను కేటీఆర్ అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి…

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు

వేద న్యూస్, హైదరాబాద్: కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక అయిన సందర్భంగా యువనేత మైనాల నరేష్.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శనివారం హన్మకొండ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్…

ముషీరాబాద్ శాసన సభ్యుడిగా ముఠా గోపాల్

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక వేద న్యూస్, ముషీరాబాద్: ముషీరాబాద్ శాసన సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపొందారు. కాగా, ముఠా గోపాల్ గెలుపు గురించి ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందుగానే చెప్పింది. ‘ముషీరాబాద్ గులాబీదే!’…

గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఆర్‌వీఎంకే ఇవ్వాలి

– హైదరాబాద్ జిల్లాలోని 2001 బ్యాచ్ ఉద్యమకారుల తీర్మానం – త్వరలో తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు సమర్పిస్తాం: ఉద్యమకారులు – మహేందర్‌కు అవకాశమిస్తే గెలుపునకు కృషి చేస్తామని ఉద్యమకారుల హామీ – రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్…

పెద్దపల్లి సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యాయి. ఆదివారం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ఓదెల మండలం నుంచి కొలనురు‌ను మండలకేంద్రంగా ప్రకటిస్తామని చెప్పడం పట్ల హరిపురం…

చెన్నూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన

వేద న్యూస్, చెన్నూర్: మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ చెన్నూర్ నియోజక వర్గంలోని మందమర్రి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శంకుస్థాపన చేశారు. 500 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, 13 వేల గృహాలకు త్రాగు నీరు…

పెద్దపల్లి గులాబీలో జోష్

– కేటీఆర్ పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం – దాసరిని గెలిపించుకోవాలని ప్రజలకు మంత్రి పిలుపు వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన ఆనందోత్సాహాల మధ్య సాగింది. సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రతిపక్షాలపై…