జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం
డీఆర్ వోకు నోటీసులు అందజేసిన కౌన్సిలర్లు వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పై 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కరీంనగర్ జిల్లాకేంద్రానికి చేరుకుని డీఆర్ వో పవన్ కుమార్ కు కౌన్సిలర్లు…