Tag: OU

పరిశోధనా ఫలాలు సగటుమనిషికి ఉపయోగ పడాలి

వేద న్యూస్, హైదరాబాద్ : వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనా ఫలాలు సగటు మనిషికి ప్రయోజనాన్ని చేకూర్చాలని ఉస్మానియా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ సౌజన్యంతో ప్రభుత్వ సిటీ కళాశాల…