Tag: Panchayat Raj Minister

మంత్రి సీతక్క పరామర్శ

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గుర్రం వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం హుజురాబాద్ కు వచ్చారు.…