సర్పంచ్ బరిలో ధరవత్ దేవి కొండయ్య
వేద న్యూస్,కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ధరవత్ దేవి కొండయ్య బరిలోకి దిగడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తులకు చేరేలా కృషి చేస్తామనే ధృఢ నిశ్చయంతో ఆమె నామినేషన్…