బీజేపీతోనే ప్రజలకు మేలు
ఆ పార్టీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వేద న్యూస్ , మంచిర్యాల : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెళ్లి రఘునాథ్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణం చున్నంబట్టి వాడ, సాయికుంటలో…