సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన పీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి
వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం పిట్టకాయల బోడు గ్రామపంచాయతీ పరిధిలోని భగవాన్ తండలో సీసీ రోడ్డు పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎస్ డి ఎఫ్ నిధుల నుండి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులను…